• blank

    కుష్టురోగులకు సహాయం

    భారతదేశంలోని అనేక నగరాల్లో మేము లెప్రసీ కేర్ ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇస్తున్నాము. దానిని మా స్థానిక భాగస్వాములు చూసుకుంటున్నారు, కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులలో ఒకరి గురించి మేము ఈ చిన్న కథనాన్ని పంచుకోవాలనుకుంటున్నాము; తగడిబీ (65) అనే మహిళ దాదాపు 30 ఏళ్లుగా కుష్టు వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు ఉన్న ఆ కుష్టు వ్యాధిని బట్టి ఆమె యొక్క కుటుంబసభ్యులు ఆమెను తిరస్కరించారు, అప్పుడు ఆమె తన ఇంటి నుండి బహిష్కరించబడింది. తగడిబి నిరాశ్రయురాలై వీధిలో భిక్షాటన చేస్తూ సుమారు 8 సం.లు గడిపింది. అయితే ఇటీవల కొంతమంది స్నేహితులు ఆమె పరిస్థితిని మా బృందానికి తెలియజేశారు. ఆ సమయంలో తగడిబి ని చూసినప్పుడు ఆమె పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. మాకు పరిచయం చేసిన స్నేహితులు ఆమెను జాగ్రత్తగా చూసుకోగలరా? అని మమ్ములను అడిగి లేకుంటే ఆమె త్వరలో చనీ పోతుంది అని మాకు తెలియజేసినప్పుడు మేము ఆమెను మా కుష్టురోగులును పరామర్శించే కేంద్రానికి తీసుకువచ్చాము, అక్కడ ఆమె రోజువారీ వైద్య సంరక్షణ…

  • blank

    ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్

    మయన్మార్‌లో చిన్న పాఠశాలకు మద్దతు ఇస్తూ ప్రతి సంవత్సరం 20 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాము  అక్కడ  పాఠాలతో పాటు వారు నేర్చుకున్న వాటిని పంచుకుంటారు, తద్వారా వారి జ్ఞానం పెంపొందించడుతుంది.విద్యార్థులు స్థానిక కమ్యూనిటీలో వివిధ పనులలో కూడా సహాయం చేస్తారు. తరచుగా తర్బీదు అయిన మా బృందం నుండి ఫోటోలను మరియు వివరాలను క్రమం తప్పకుండా స్వీకరిస్తాము. చాలా ప్రాచీన పద్దతులలో ఉన్నప్పటికీ, వారు దానిని మెరుగైన పద్దతిలో చేస్తారు. విద్యా సంవత్సరంలో విద్యార్ధులు తమ చదువు తో పాటు కట్టెలతో ట్రక్కును నింపడం, దింపడం (పైన చూపిన చిత్రం) వంటి వివిధ పనులలో కూడా సహాయం చేస్తారు. మీరు ఈ ప్రాజెక్ట్‌కి సహాయం చేయాలనుకుంటున్నారా? మరిన్ని వివరాల కోసం దయచేసి మా విరాళం పేజీని సందర్శించండి;

  • blank

    వరద సహయం

    వర్షాకాలంలో  భారీ వర్షాలు కారణంగా భారతదేశం తరచుగా వరదలకు గురవుతుంది, నదులు, పరిసర ప్రాంతాలు తరచుగా దీనికి సిద్ధంగా ఉండవు కావున డజన్ల కొద్దీ గ్రామాలను నాశనం అవుతాయి. .1924లో సంభవించిన భారీ వరదల మాదిరిగానే 2018లో కేరళలో భారీ వరదలు వచ్చాయి ఈ వరదలు గత 100 ఏళ్లలో ఎప్పుడు లేని విదముగా వర్ణించబడ్డాయి. ఈ వరదలు అక్కడ ఉన్న కొండచరియలు అనేక గృహాలను మరియు వ్యవసాయ భూముల్లోని పెద్ద ప్రాంతాలను ముంచెత్తాయి. అనేక కొండచరియలు విరిగిపడటం వల్ల అత్యధిక సంఖ్యలో375 మందికి పైగా ప్రజలు మరణించారు. 1.2 మిలియన్ల మంది ప్రజలు తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నట్లు అంచనా. అక్కడ ఆశ్రయాల్లో నీరు మరియు వైద్య సదుపాయాల కొరత కారణంగా అదనపు సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా ఉండడం కూడా ఇందుకు కారణమైంది. చాలా చోట్ల చిన్నపిల్లలను మరియు వృద్ధులు సురక్షితంగా తీసుకొని రాబడ్డారు,  అతి పెద్ద ఆర్థిక నష్టం వచ్చింది, దాదాపు USD 3 బిలియన్లకు పైగా ఉంటుందని అంచనా…